Thursday 15 April 2021

తెలంగాణ నుంచి డిల్లీకి మామిడి పళ్లు

 తెలంగాణ నుంచి డిల్లీకి మామిడి పళ్లు▪️➖


నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రారంబించిన కిసాన్‌ రైళ్లు దేశంలోని రైతులకు మునుపెన్నడూ లేని విధంగా కొత్త మార్కెట్లను చూయిస్తున్నాయి.


తాజాగా తెలంగాణలోని లింగాంపేట్ - జగిత్యాల్ నుండి 480 టన్నుల మామిడి పళ్ల లోడ్ తో మొదటి "కిసాన్‌ రైలు" న్యూ డిల్లీకు బయలుదేరింది. వేగవంతో పాటు చౌకైన రవాణా చార్జీలతో రైతులు, వ్యాపారులు మంచి ధరను పొందుతున్నారు.


#KishanRail

#Mangos

#PiyushGoyal

#RailwayMinistry

#IndianRailway

#SouthCentralRailway


0 Comments:

Post a Comment

Latest Jobs

More

uradi

Top